ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలా ఉన్నావు సాయి అంటూ అభిమానంగా పలకరింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 25, 2022, 06:50 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అభిమానం అంతా ఇంత కాదని జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం అన్నమయ్య జిల్లా కోడూరు నియోజవర్గము పుల్లంపేట మండలం ఉడుము వారి పల్లి గ్రామము చెందిన తురక సాయి కిషోర్ రెడ్డిని ఆప్యాయంగా ఎలా ఉన్నావు సాయి అంటూ అభిమానిగా పలకరించడం జరిగింది. జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రిని తురక సాయి కిషోర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అభివృద్ధి కొరకు కృషి చేయాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa