ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమ బియ్యం తరలింపు, పోలీసులు స్వాధీనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 02:35 PM

శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు: మాతల బ్రిడ్జి వద్ద బుధవారం తనిఖీ చేపడుతుండగా పీడీఎస్‌ బియ్యం అక్రమంగా తరలి స్తుండ గా విజిలె న్స్‌ అధికారులు పట్టుకున్నారు. కొత్తూరు నుంచి మూ డు ఆటోలు, ఒక వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.3.15 లక్షల విలువైన 165 బస్తాలు  బియ్యం స్వాధీనం చేసుకుని బియ్యం తరలిస్తున్న 9 మందిని అరెస్టు చేసినట్లు విజిలెన్స్‌ సీఐలు సింహాచలం, అప్పలనాయుడు తెలిపారు. వాహనాలు సీజ్‌ చేసి బియ్యాన్ని పౌరసరఫరాల గిడ్డంగికి తరలించినట్టు తెలి పారు. ఈ దాడుల్లో కొత్తూరు సివిల్‌ సప్లై డీటీ రవి, పోలీసు సిబ్బంది అప్పన్న, రామ్మోహన్‌, ఉమా మహేష్‌, ఈశ్వరరావు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa