Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Mon, Jan 16, 2023, 10:57 AM
కేఏ పాల్ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయాల్లోంచి తప్పుకోవాలని, లేకపోతే తన పార్టీలో చేరాలని కోరారు. చంద్రబాబు, జగన్లు కలిసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపణలు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పెయిడ్ కార్యక్రమాలు చేస్తుంటారని, జేడీఏ లక్ష్మీనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు జనసేనలోకి వెళ్లరని అన్నారు. పవన్ కళ్యాణ్ను ఎందుకు ఓట్లు చీలుస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa