గుంటూరు పట్టణంలోని మాచర్ల టిడిపి ఇన్చార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి నివాసములో నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు తెలుగుజాతికి ఆత్మవిశ్వాసాన్ని చూపించిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు అలాగే తెలుగు రాష్ట్రాల్లో కొత్త చరిత్రను సృష్టించిన నాయకుడు ఆలాగే రాష్ట్రంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి అలాగే పేదలకు కేవలం రెండు రూపాయలకే బియ్యం అందించిన వ్యక్తి అలాగే రాష్ట్రంలోని పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa