కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. శ్రీనివాసుని సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 60,756 మంది భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం నాడు స్వామివారి హుండీకి రూ.3.82 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa