అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం వలసంపేట గాదిగుమ్మి జలపాతంలో ఒకరు గలంతైయ్యారు. వివరాల ఇలా ఉన్నాయి. పర్యాటక ప్రదేశంగా పేరిగావించిన వలంపేట మాదిగ ఉన్ని జలపాతానికి విశాఖపట్నానికి చెందిన మంతిన. సుబ్బరాజు గురువారం కుటంబంతో సహా స్నేహితులు వచ్చారు. సుబ్బరాజు కుమార్తె ముందుగా జలపాతంలో దిగుతుండగా పడిపోవడం తో గమనించిన తండ్రి సుబ్బరాజు తన కుమార్తె ను రక్షించె ప్రయత్నం లో జారి గల్లంతైయ్యారు. వెంటనే స్దానికలకు సమాచారం ఇవ్వడంతో వెతికేప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయమై కొయ్యూరు పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు. ఇలా ఉండగా గాదిగుమ్మి జలపాతం చాలా ప్రమాదకరమైనప్రదేశం. ఇప్పటి వరుకు పదులు సంఖ్యలో ఈ జలపాతంలో బలి అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పర్యాటకులు ఆప్రదేశానికి వెల్లడం పూర్తిగా నిషేధించారు. కొయ్యూరు కు దగ్గరగా పర్యాటకులను ఆకట్టుకునే ప్రదేశాలకు దూరప్రాంతాల నుండి పోటెత్తి పర్యాటక లు వసగసున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa