నగరంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న 139 మంది వైద్యులకు (నాన్ టీచింగ్ స్పెషలిస్టులు) గ్రేడ్-2 నుంచి గ్రేడ్-1కి పదోన్నతి కల్పించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సోమవారం ఆమోదం తెలిపారు.ఈ వైద్యుల (నాన్ టీచింగ్ స్పెషలిస్ట్లు) నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత అర్హులైన వారికి పదోన్నతులు 2020-21 నుంచి పెండింగ్లో ఉన్నాయని అధికారిక ప్రకటన తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa