కరోనా మహమ్మారితో మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రాణహాని ఉందని పరిశోధనలో తేలింది. అమెరికాలోని హ్యాకెన్ శాక్ మెరిడియన్ వైద్య పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. పురుషుల ఊపిరితిత్తులపై వైరస్ నేరుగా దాడి చేసి మరణాలకు కారణం అవుతోందని తెలిపారు. మహిళల్లో అయితే కొవ్వు కణాలపై దాడి చేస్తుందని, దీంతో ఊపిరితిత్తులకు పెద్దగా చేరలేకపోతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa