ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతరాజుపేట రైతుల సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2023, 11:41 AM

రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేటలో ఎన్నో సంవత్సరాలుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆదివారం అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లానని రైల్వే కోడూరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. అనంతరాజుపేట, బొజ్జ వారి పల్లి, ఉర్లగట్టుపోడు, రాఘవ రాజు పురం, కె. బుడుగుంట పల్లి పంచాయతీలలో బ్రిటిష్ కాలం నుండి రికార్డులు మార్చకపోవడంతో ఒక వ్యక్తి పేరుపై వేలాది ఎకరాల భూమి నమోదయి ఉన్నందున ఆ గ్రామాల రైతులకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు, రాయితీలు అందడం లేదని కొరముట్ల తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa