ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం జయప్రదం చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 21, 2023, 11:34 AM

తూర్పు గోదావరి జిల్లాను క్షయవ్యాధి రహితంగా తీర్చిదిద్దుదామని కలెక్టర్‌ డాక్టర్‌ కె. మాధవీలత పిలుపునిచ్చారు. మార్చి 24న జరిగే ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జయప్రదం చేయాలన్నారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌లో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో క్షయవ్యాధి నిర్మూలన, ప్రధానమంత్రి టీబీ ముక్తభారత్‌ అభియాన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్షయ బాధితులకు పౌష్టికాహారం అందిస్తే త్వరితగతిన కోలుకుంటారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa