ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు డీజీపురంలో హైస్కూల్ లో వ్యాసరచన పోటీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 09, 2023, 10:38 AM

సంతబొమ్మాళి మండలం, డీజీపురం జడ్పీ హైస్కూల్ లో ఆదివారం వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ ఆశయ సాధన సమితి కన్వీనర్ కామేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగం అంబేద్కర్ దార్శనికత అనే అంశంపై 6 నుంచి 9 తరగతి విద్యార్థులు ఈ వ్యాసరచన పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఉదయం 9. 30 నుంచి 10. 30 వరకు జరగనున్న ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa