ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు , చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ సోమవారం పార్టీ కార్యాలయం విడుదల చేసింది. 6 గంటల నుంచి 10 గంటల వరకు చోడవరం మండలం జన్నవరం గ్రామ సచివాలయం పరిధిలో గల జన్నవరం గ్రామంలో జరిగే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు. పదిన్నర గంటలకు చోడవరం మండలం జన్నవరం ఏటిగట్టు వద్ద ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో జరిగే ఏటి కాలువ పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. 11: 30 గంటలకు రావికమతం మండలం మండల ప్రజాపరిషత్ కార్యాలయం లో ఎంపీడీవో ఎంపిటిసి లతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు బుచ్చయ్యపేట మండలం కందిపూడి గెస్ట్ హౌస్ దగ్గర ఎంపీడీవో ఎంపీటీస లతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చోడవరం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో అందుబాటులో* ఉంటారు. రాత్రి చోడవరంలో బస చేస్తారు కాబట్టి పార్టీ కార్యకర్తలు నాయకులు గమనించాలని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa