స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. కాగా, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 61,193 వద్ద నిలిచింది. నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 18,089 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హిందుస్థాన్ యూనిలీవర్ (1.42%), ఏషియన్ పెయింట్స్ (1.02%), టాటా మోటార్స్ (0.76%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.70%), ఐటీసీ (0.66%).
టాప్ లూజర్స్ : భారతీ ఎయిర్టెల్ (-1.54%), టెక్ మహీంద్రా (-1.46%), యాక్సిస్ బ్యాంక్ (-1.22%), టీసీఎస్ (-1.21%),ఎల్ అండ్ టీ (-1.16%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa