ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో పాల్గొన కమిషనర్ కీర్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 07:48 PM

నాణ్యమైన ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం కార్యక్రమ లక్ష్యం అని నగర కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రారంభించిన ``జగనన్నకు చెబుదాం`` కార్యక్రమంలో నగర కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్లు, అధికారులు గుంటూరు పట్టణంలోని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వర్చువల్ గా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa