ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాచర్లలో పర్యటించిన బిజెపి నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2023, 10:03 AM

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గంగంపల్లి గ్రామంలో శుక్రవారం బిజెపి నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాలలో ఉన్న ప్రజలను పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కొరకు ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వారికి వివరించారు. 2024 ఎన్నికలలో మోడీ నాయకత్వానికి మరోమారు ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa