ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2017, 12:36 PM

ప్రధాని మోడీ మూడో రోజు వారణాసిలో పర్యటిస్తున్నారు. సమాజ్  వాదీ పార్టీకి పట్టున్న ప్రాంతాలే టార్గేట్ గా  ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గడ్వాఘాట్ ఆశ్రమాన్ని సందర్శించిన ఆయన.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశ్రమ నిర్వాహాకులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మోడీ రుద్రాక్షలు ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa