మక్కువ మండలంలో పులి సంచారంపై అవగాహన మక్కువ మండలం సమీపంలో పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. మక్కువ మండల ఫారెస్ట్ సెక్షన్ అధికారి నారాయణరావు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం మక్కువ కాశీపట్నం, మున కావలస. మేలపువలస గ్రామాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ. రాత్రి వేళల్లో బయట తిరగవద్దని పశువులను ఆరు బయట కట్టవద్దని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa