ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దుపాడులో శుక్రవారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అదిమూలపు సురేష్ పాల్గొంటారాని తెలిపారు. కావున వైసీపీ నాయకులు, అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa