మనదేశంలో ఇటీవల జరిగిన రైలు ప్రమాదం అందర్నీ కలిచివేసింది. దక్షిణ మధ్య రైల్వేకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపు లేఖ వచ్చింది. త్వరలో ఘోర రైలు ప్రమాదం జరుగుతుందని, మరో వారం రోజుల్లో ఒడిశా తరహా రైలు ప్రమాదం జరగనుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ రైలు ప్రమాదం హైదరాబాద్ - ఢిల్లీ మార్గంలో చోటు చేసుకోనుందని లేఖలో హెచ్చరించారు. ఈ హెచ్చరిక లేఖ గతవారం అందినట్లుగా తెలుస్తోంది. ఈ లేఖ విషయమై రైల్వే అధికారులు స్పందించవలసి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa