చిన్నారులు చక్కగా చదువుకొని అభివృద్ధి చెందటానికి జగనన్న అమ్మఒడి పథకం దోహదపడుతుందని తాడికొండ నియోజకవర్గ వైసిపి పార్టీ సమన్వయకర్త కత్తెర కత్తెర సురేష్ కుమార్ అన్నారు. మంగళవారం ఫిరంగిపురంలోని సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో అమ్మ ఒడి నాలుగో విడత నగదు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠ శాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa