భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టు, ఈ మ్యాచ్ లోనూ గెలుపొంది క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. రెండు మ్యాచ్ లు ఓడిపోయి సిరీస్ కోల్పోయిన బంగ్లా జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి పరువు దక్కించుకోవాలనుకుంటుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa