వేతన సవరణ సహా 12 డిమాండ్లతో ఏపీలోని విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. సర్కిల్, జోనల్, విద్యుదుత్పత్తి కేంద్రాలు, డిస్కమ్లు, జెన్కో, ట్రాన్స్కో ప్రధాన కార్యాలయాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల నిరసనలపై స్పందించిన ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు చర్చిద్దామని నిర్ణయించింది. గుణదల విద్యుత్ సౌధలోని ఏపీపీసీసీ చైర్మన్ చాంబర్కు పది మంది నేతలు రావాలని కబురుపెట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa