తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణిని మంగళవారం నుంచి నెల రోజులపాటు మూసివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. పుష్కరిణిలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు నిర్వహించాలన్నారు. అందుకే ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తున్నామన్నారు. ఈ నెల రోజులు పుష్కరిణికి హారతి ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa