ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రాజెక్టులపై సీఎం కి అసలు అవగాహాన ఉందా..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 04, 2023, 02:48 PM

రాష్ట్రంలోని ప్రాజెక్టులపై చంద్రబాబు చేస్తున్న సమీక్షలపై జగన్‌ రెడ్డికి కనీసం అవగాహన ఉందా అని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ కస్తూరి విశ్వనాథనాయుడు ప్రశ్నించారు. పులివెందులకు నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని  తెలిపారు. రైల్వేకోడూరు లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని, చంద్రబాబును విమర్శించడం అతని అవివేకానికి నిదర్శమని హితవు పలికారు. ఎమ్మెల్యే చిల్లర రాజకీయం మానుకుని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa