కడప నగరం ఏపీఎస్పీ డీసీఎల్ కార్యాలయం ఎదుట జరుగుతున్న విద్యుత్ కార్మికుల రిలేదీక్షలు గురువారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యుత్ కార్మికుల సంఘం జేఏసీ ప్రతినిధి నరసింహ ప్రసాద్ మాట్లాడుతూ..... విద్యుత్ ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామన్నారు. శుక్రవారం నుంచి వర్క్ టు రూల్ మాత్రమే నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా దానికి జేఏసీ ఏ మాత్రం బాధ్యత వహించదన్నా రు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa