ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమం జరుగుతుందని గుంటూరు నగరపాలక అదనపు కమిషనర్ పెద్ది రోజా తెలిపారు. సోమవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1గంట వరకుస్పందన కార్యక్రమం జిఎంసి కౌన్సిల్ హాల్లో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa