ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు పవన్ కళ్యాణ్ ఎర్రమట్టి దిబ్బలు సందర్శన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 15, 2023, 11:10 AM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 16న భీమిలి మండలంలోని ఎర్రమట్టి దిబ్బలు సందర్శించనునట్లు ఆ పార్టీ ఇన్చార్జ్ పంచకర్ల సందీప్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అరుదైన వారసత్వ సంపదగా ఉన్న ఎర్ర మట్టి దిబ్బలు పరిసరాల్లో జరుగుతున్న విధ్వంసం పై ఆయన ప్రభుత్వాని ప్రశ్నించనున్నారన్నారు. మరో వైపు తీరంలో సీఅర్జెడ్ అతిక్రమణలు నారాయణ రాజు పేట భూ సమస్య వంటి అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నమని జన సైనికులు పేర్కొన్నారు ‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa