సింగనమాల నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ శనివారం పూర్తయింది. యల్లనూరు మండలం జంగంపల్లి సర్పంచ్ స్థానానికి 478 ఓట్లు పోల్ అయ్యాయి. బొప్పేపల్లి వార్డ్ మెంబర్ స్థానానికి 113 ఓట్లు పోల్ అయ్యాయి. నార్పల 8వ వార్డ్ స్థానానికి 621 ఓట్లు పోల్ అయ్యాయి. పుట్లూరు మండలం చెర్లోపల్లి వార్డ్ మెంబర్ స్థానానికి 131 పోల్ అయ్యాయి. గార్లదిన్నె మండలం బూదేడు వార్డ్ మెంబర్ స్థానానికి 147 ఓట్లు పోల్ అయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa