ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడమలపేట మండల జనరల్ బాడీ సమావేశంలో మంత్రి రోజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 22, 2023, 01:38 PM

వడమలపేట మండలం జనరల్ బాడీ సమావేశంలో మంగళవారం మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. వడమాలపేట మండలంలోని గడపగడపలో మంజూరైన అభివృద్ధి పనులన్నీ, అలాగే నాడు - నేడు స్కూల్ రెన్యువేషన్ పనులన్నీ కంప్లీట్ చేయమని అధికారులను ఆదేశించారు. హౌసింగ్ సంబంధించిన మండలంలో మిగిలిన వర్కులన్నీ కూడా పూర్తి చేయమని సూచించారు. 28వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి నగిరి పట్టణానికి రానున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa