ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మన గ్రామాన్ని మనమే అభివృద్ధిలో నడుపుకుందాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 05, 2023, 12:43 PM

గోగినేని భానుమతి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ విజయ్‌ గోపాల్‌ ఆధ్వర్యంలో నూజివీడు పరిధిలోని గొల్లపల్లి గ్రామాభివృద్ధికి రూ.10.05 లక్షలు విరాళాన్ని అందించి వాటిని  రహదారి నిర్మాణానికి ఉపయోగిస్తున్నామని తెలిపి రహదారికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గొల్లపల్లి సర్పంచ్‌ బి.వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ.....  గ్రామాభివృద్ధికి గ్రామ ప్రముఖులు, వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్థులు ముందుకు వచ్చి రహదారులు, డ్రైన్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa