యువగళం పాదయాత్రకు ప్రజలు తరలివస్తుంటే వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని, లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవడం ఎవరితరం కాదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం కర్నూలు నగ రంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జయమంగళంపై సోమిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలోని పెద్దలు చేస్తున్న కుట్రలకు త్వరలోనే ప్రజలు జగన్ ప్రభుత్వానికి చరమగీతం పాడుతారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa