ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు భట్టిప్రోలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 06, 2023, 07:13 PM

మండల కేంద్రం భట్టిప్రోలు లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా బుధవారం తెలిపారు. ఈ సమావేశం గ్రామ పార్టీ అధ్యక్షులు కుక్కల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరుగుతుందన్నారు. కావున ఈ విస్తృతస్థాయి సమావేశమునకు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa