ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 15 నుంచి ప్రజల్లోకి ఆరోగ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 12:48 PM

ప్రజల ఆరోగ్య సమస్యలకు స్థానికంగానే స్పెషలిస్ట్‌ డాక్టర్ల ద్వారా చికిత్స అందించడమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమ ధ్యేయమని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, అలానే మంత్రి విడదల రజని తెలియజేసారు. ఇందులో భాగంగా ఈనెల 15 నుంచి గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పిస్తారు. ఆరోగ్యశ్రీ కరపత్రాన్ని పంపిణీ చేసి.. సేవలను వివరిస్తారు. ఈనెల 16 నుంచి వైఎస్సార్‌ విలేజ్‌ క్లీనిక్, వైఎస్సార్‌ అర్బన్‌ క్లీనిక్‌ల పరిధిలోని గృహాలను ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు(సీహెచ్‌ఓలు) సందర్శిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa