ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంగళగిరిలో శతాధిక వృద్ధుని మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 07:16 PM

మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని చినకాకాని గ్రామంలో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కొసనం రామకృష్ణ (104) శుక్రవారం మృతి చెందారు. కొసనం రామకృష్ణ పద్మశాలి సామాజిక వర్గంలో పలు పదవుల్లో తన బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వర్తించారు. ఆయనను పద్మశాలి పెద్ద శ్రేష్టిగా పిలుస్తుంటారు. రామకృష్ణ కు నలుగురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa