ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం సమీపంలో మిట్టపల్లి ఇంజినీరింగ్ కళాశాల వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం తిమ్మరాజు పేటకు చెందిన జోగిరాజు (47) ప్రత్తిపాడులోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి జోగిరాజు జాతీయ రహదారి దాటుతుండగా గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa