వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ఐదో విడత సాయాన్ని విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. నేడు విజయవాడలోని విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్లో జరిగే సభలో సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 10 వేల చొప్పున నగదు జమ చేయనున్నారు. ఆటోలు, క్యాబ్లు నడుపుతూ జీవనం సాగించే వారికి వాహన మిత్ర పథకం ద్వారా ప్రభుత్వం ఏటా రూ. 10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa