చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుందని వైసీపీ మండల కన్వీనర్ పైనం ఏడుకొండలు రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణరావు పాల్గొంటారన్నారు. పార్టీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు, వాలంటీర్లు, గృహ సారధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఏడుకొండలు రెడ్డి కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa