2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రీమెట్రిక్, పోస్ట్మెటిక్ర్, మెరిట్ కం మీన్స్ పథకానికి ఇదివరకే దరఖాస్తులు చేసుకున్న మైనార్టీ విద్యార్థులను ధ్రువీకరించుకోవడానికి ఈనెల 27వ తేది వరకు గడువును పొడిగించినట్లు చిత్తూరు జిల్లా మైనార్టీ అధికారి చిన్నారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీ జాతీయ ఉపకార వేతనాల కోసం విద్యాసంస్థల నోడల్ అధికారులు, విద్యాసంస్థల హెడ్లు దరఖాస్తులను వెంటనే ధ్రువీకరించి.. జిల్లా నోడల్ అధికారికి పంపాలన్నారు. వివరాలకు 95509 86755 నెంబరును సంప్రదించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa