కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మూడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా, బుధవారం శ్రీవారిని 66,422 మంది భక్తులు దర్శించుకోగా, 24,096 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. కాగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.3 కోట్లు వచ్చిన్నట్లు టీటీడీ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa