ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ లక్ష్మీశివజ్యోతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 27, 2023, 11:22 AM

బాపట్ల డీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న కె. లక్ష్మీ శివజ్యోతిని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రెవెన్యూ అధికారుల బదిలీల్లో భాగంగా బాపట్ల నుంచి లక్ష్మీ శివజ్యోతి గుంటూరు అదనపు కమిషనర్ గా నియమించారు. ఇక్కడ అదనపు కమిషనర్ గా పని చేసిన పి. రోజాని విజయవాడకు బదిలీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa