ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకు న్యాయ స్థానాలు పై గౌరవం పెరిగింది: మాజీ ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 21, 2023, 12:42 PM

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు పూర్తిస్థాయిలో హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేయడం స్వాగతిస్తున్నామని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట సూర్య నారాయణ సోమవారం అన్నారు. చంద్రబాబుపై సీఎం జగన్ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయస్థానం నుండి ఊరట లభించడంతో ప్రజలకు న్యాయస్థానంపై ఉన్న నమ్మకం పెరిగిందన్నారు. న్యాయ స్థానాలు ఉన్నాయి కాబట్టే రాష్ట్రంలో ప్రతిపక్షాల మనుగడ సాధ్య మవుతోందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa