ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ చేపట్టిన సంస్కరణలతో అన్ని వర్గాలకి లబ్ధి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 22, 2023, 02:24 PM

పేదల జీవితానికి భరోసా, మానసిక ధైర్యాన్ని ఇచ్చిన గొప్ప నాయకుడు, ప్రజలను తన ఇంటి మనుషులుగా, వారి యోగక్షేమాలు చూసే మనసున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ చేపట్టిన సంస్కరణలతో అన్ని వర్గాలు లబ్ధిపొందుతున్నాయన్నారు. విద్యకు సీఎం వైయస్‌ జగన్‌ పేదపీట వేశారని, పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదువుతున్నారని చెప్పారు. మరో 20 ఏళ్లలోపు విద్యరంగంలో ఆంధ్రరాష్ట్రం దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ స్థానానికి ఎదుగుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa