ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటి పట్టాల కోసం తహశీల్దార్ కార్యాలయం ముట్టడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 02, 2024, 02:20 PM

శ్రీ సత్యసాయిజిల్లా పెనుగొండ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యలయంలో మంగళవాం మహిళలు బైైఠాయించారు. గతంలో పెనుకొండ మండల కేంద్రంలోని సర్వే నెంబరు 668 లో నిరు పేద మహిళళు, సిపిఐ, సిపియం పార్టీ నాయకుల మద్దతుతో ఇళ్ళ స్థలాల కోసం గుడిసేలూ వేసుకున్నారు. ఇంటి పట్టాలు ఇస్తామని హమి ఇవ్వడంతో మహిళళు గుడిసెలు తొలగించారు. నేటికి రెవిన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో భారి ఎత్తున మహిళళు, తహశీల్దార్ కార్యాలయం ముట్టడించార.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa