పంజాబ్ కొత్త గవర్నర్గా మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ నియమితులయ్యారు. దేశంలోనే తొలి మహిళా ఐపీఎస్గా పేరుగాంచిన ఆమె పదవీ విరమణ తర్వాత 2016లో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. ఫిబ్రవరి 16, 2021 వరకు పనిచేశారు. ఇటీవల, బన్వరీలాల్ పురోహిత్ వ్యక్తిగత కారణాల వల్ల పంజాబ్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కిరణ్బేడీ గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa