అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. కొనుగోళ్ల అండతో కాసేపటికే పుంజుకొని లాభాల్లోకి ఎగబాకాయి. సెన్సెక్స్ 103 పాయింట్లు లాభపడి 71,532 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 38 పాయింట్లు పుంజుకొని 21,756 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్లో ఎస్బీఐ, టైటన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, సన్ఫార్మా, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 103 పాయింట్లు లాభపడి 71,532 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 38 పాయింట్లు పుంజుకొని 21,756 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్లో ఎస్బీఐ, టైటన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, సన్ఫార్మా, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa