ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పాలనలో ఉద్యోగాలు లేవు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 13, 2024, 04:22 PM

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలో ఓటర్లు తమ తీర్పును ఓటింగ్ కు ముందే చెప్తుతున్నారు. ఏపీ రసవత్తర పోరులో నెగ్గేదెవరనే దానిపై ఎక్స్‌క్లూజివ్‌గా ఓటర్లను అడిగి తెలుసుకుంటోంది. ఈ క్రమంలోనే తిరువూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత చంటి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పై వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa