ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలో ఓటర్లు తమ తీర్పును ఓటింగ్ కు ముందే చెప్తుతున్నారు. ఏపీ రసవత్తర పోరులో నెగ్గేదెవరనే దానిపై ఎక్స్క్లూజివ్గా ఓటర్లను అడిగి తెలుసుకుంటోంది. ఈ క్రమంలోనే తిరువూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత చంటి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పై వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa