ప్రకాశం జిల్లా గిద్దలూరులో బుధవారం గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డిని వైసీపీ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువా పూలమాలతో సన్మానించారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో తప్పనిసరిగా వైసిపి గెలుస్తుందని వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. ముందస్తుగా కుందూరు నాగార్జున రెడ్డికి కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa