హిందూపురంలోని వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం క్వింటా ఎండుమిర్చి రూ. 12 వేలు పలికాయి. మార్కెట్కు 52 క్విం టాళ్ల సరుకు రాగా, అధికారులు ఈ - నామ్ పద్ధతిలో వేలం వేశారు. ఇందులో క్వింటా గరి ష్టంగా రూ. 12 వేలు, కనిష్టంగా రూ. 7 వేల ప్రకారం క్రయవిక్రయాలు సాగినట్లు మార్కెట్ కార్యదర్శి జి. చంద్రమౌళి శుక్రవారం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa