పాణ్యం ఆర్జీఎంలోని ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి రెండు కిలో మీటర్లు రెడ్ ఏరియాగా ప్రకటించినట్లు ఎస్పీ రఘువీర్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన కౌంటింగ్ కేంద్రాలలోని భద్రతా సిబ్బందితో చర్చించారు. ఎస్పీ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూంల చుట్టూ రెండు కిలోమీటర్ల మేర రెడ్ ఏరియాగా ప్రకటించ డంతో ఈ ప్రాంతాలలో గగనతలంలో డ్రోన్ కార్యకలా పాలు నిషేధించినట్లు తెలిపారు. రెడ్ జోన్ నిబంధనలు వెంటనే అమలు లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అఽధికారులను ఆదేశిం చారు. రెడ్ జోన్ నిబంధనలు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఉంటుంద న్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa