సీఎం సిద్ధరామయ్యకు షాక్ ఇచ్చిన గవర్నర్స్థలాల పంపిణీలో అక్రమాలపై సిద్దరామయ్యకు గవర్నర్ నోటీసులుసిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు వారసత్వంగా వచ్చిన భూములు తీసుకొని వేరే చోట భూములు ఇచ్చిన మైసూరు నగరాభివృద్ధి సంస్థ(ముడా).స్వాధీనం చేసుకున్న భూముల కంటే ఇచ్చిన భూముల విలువ ఎక్కువ ఉందనే ఆరోపణ మీద గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఆర్టీఐ కార్యకర్త.దీనిపై సిద్దరామయ్య విచారణకు హాజరు కావాలంటూ నోటీసులిచ్చిన గవర్నర్.. ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై సీఎంను విచారణకు రమ్మనడం తప్పంటూ, దాన్ని ఉపసంహరించుకోవాలని కోరిన మంత్రి వర్గం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa